News March 7, 2025
కాకినాడ : చాలా ఘోరం కదా..?

చొదిమెళ్ల <<15665845>>ప్రమాదం <<>>పలు కుటుంబాల్లో విషాదం నింపింది. జగ్గంపేట(M) కాట్రావులపల్లికి చెందిన దుర్గాభవాని(23) సాప్ట్వేర్ ఇంజినీర్గా HYDలో పనిచేస్తోంది. తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ కన్నుమూసింది. ఉదయానికే వచ్చేస్తానంటూ ఫోన్ చేసి చెప్పిన భీమేశ్వరరావు(భీమడోలు), కాకినాడ జిల్లాలో బంధువుల పెళ్లికి బయల్దేరిన భవాని(28) చనిపోయారు. సగం దూరం బస్ నడిపి రెస్ట్ తీసుకున్న మధుసూదన్(కాకినాడ)చనిపోయాడు.
Similar News
News January 14, 2026
173 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ (<
News January 14, 2026
సంక్రాంతి వచ్చిందంటే ఓరుగల్లులో జాతరలే..!

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు ఓరుగల్లు ఆధ్యాత్మికాన్ని పులుముకుంటుంది. ఐనవోలు, కొమురవెల్లి మల్లన్న, కొత్తకొండ వీరభద్రుడు, మేడారం సమ్మక్క-సారలక్క ఇలా ప్రతీ జాతర పెద్ద ఎత్తున సాగుతుంది. దేశ నలుమూలల నుంచి ప్రజలు సంక్రాంతి పండగకు ఓరుగల్లు వైపు చూస్తారు. ఇక జాతరలతో పాటు పర్యాటక ప్రాంతాలు బోలేడు. ఈ నెలంతా అవి సందర్శకులతో కిటకిటలాడుతాయి.
News January 14, 2026
NLG: పుర పోరు.. రిజర్వేషన్లపై ఉత్కంఠ!

జిల్లాలోని మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ఖరారుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. వార్డులు, డివిజన్లు ఏ వర్గానికి దక్కుతాయోననే టెన్షన్ అందరికి పట్టుకుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించాక ఓపెన్ కేటగిరీకి డిమాండ్ భారీగా పెరగనుంది. చాలామంది గత రిజర్వేషన్లను అంచనా వేసుకుని వార్డులు, డివిజన్లలో ప్రజలతో మమేకమవుతున్నారు. రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందనే ఆశతో క్షేత్రస్థాయిలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.


