News February 19, 2025
కాకినాడ: జగన్ను కలిసిన మాజీ మంత్రి కన్నబాబు

కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే,వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు బుధవారం సాయంత్రం పార్టీ అధినేత జగన్ను కలిశారు. ఆయనను ఉత్తరాంధ్ర కో-ఆర్డినేటర్గా నియమించిన తర్వాత తొలిసారిగా తాడేపల్లి వెళ్లి అధినేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకం వమ్ము కాకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన జగన్కు హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు. తుని మున్సిపల్ వైస్ ఛైర్మన్ వివాదంపై చర్చించారు.
Similar News
News December 5, 2025
WNP: గ్రామపంచాయతీలకు పోలింగ్ సిబ్బంది కేటాయింపు

పోలింగ్ సిబ్బందికి 2వ విడత ర్యాండమైసేషన్ ప్రక్రియను చేపట్టినట్లు వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టు, వ్యయ పరిశీలకులు శ్రీనివాసులు అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్ తొలివిడత ఎన్నికలు జరిగే అయిదు మండలాలకు సంబందించి టీములను కేటాయించారు. పోలింగ్ జరిగే 5 మండలాలలోని 87 గ్రామ పంచాయతీలకు సిబ్బందిని కేటాయించడం జరిగిందన్నారు.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<
News December 5, 2025
వనపర్తి: సర్పంచ్ అభ్యర్థులుగా 177 మంది నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు గురువారం మొత్తం 177 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావి – 27 నామినేషన్లు.
✓ పానగల్ – 50 నామినేషన్లు.
✓ పెబ్బేరు – 41 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్ – 19 నామినేషన్లు.
✓ వీపనగండ్ల – 40 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు మొత్తం సర్పంచ్ల నామినేషన్లు 222కు చేరింది.


