News April 11, 2025

కాకినాడ జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

కాకినాడ జిల్లాలో ఇంటర్ పరీక్షలు ఇటీవల పూర్తయిన విషయం తెలిసిందే. మొత్తం 56 పరీక్షా కేంద్రాల్లో 44,531 మంది పరీక్షలు రాశారు. ఇందులో ఫస్టియర్ విద్యార్థులు 22,656 మంది కాగా, సెకండియర్ విద్యార్థులు 21,871 మంది ఉన్నారు. వీరి భవితవ్యం శనివారం తేలనుంది. దీంతో విద్యార్థుల్లో టెన్షన్ నెలకొంది.
☞వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News November 23, 2025

ADB నుంచి ముగ్గురు DCCలు

image

కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులను నియమిస్తు శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ADB, నిర్మల్, ASF జిల్లాల DCC అధ్యక్షులు ఒకే జిల్లా వాసులు కావడం విశేషం. నరేశ్ జాదవ్ గుడిహత్నూర్ మండలం, ఆత్రం సుగుణ, వెడ్మ బొజ్జు పటేల్‌ది ఉట్నూర్‌ మండలం. ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ST విభాగం నేతలకు పదవులు రావడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 23, 2025

ADB నుంచి ముగ్గురు DCCలు

image

కాంగ్రెస్ పార్టీ DCC అధ్యక్షులను నియమిస్తు శనివారం రాత్రి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ADB, నిర్మల్, ASF జిల్లాల DCC అధ్యక్షులు ఒకే జిల్లా వాసులు కావడం విశేషం. నరేశ్ జాదవ్ గుడిహత్నూర్ మండలం, ఆత్రం సుగుణ, వెడ్మ బొజ్జు పటేల్‌ది ఉట్నూర్‌ మండలం. ఒకే జిల్లాకు చెందిన ముగ్గురు ST విభాగం నేతలకు పదవులు రావడంతో జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News November 23, 2025

పల్నాడులో నేడు బాబా శత జయంతి వేడుకలు

image

రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకలను నేడు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ&వార్డు సచివాలయ సెక్రెటరీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.