News February 15, 2025

కాకినాడ: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్చ దివస్‌‌పై సమావేశం

image

ప్రతీ నెల మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన సూచించారు. శుక్రవారం ఈ కార్యక్రమంపై అన్ని విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలని చెప్పారు. శనివారం చేపట్టవలసిన కార్యచరణపై చర్చించారు. 

Similar News

News November 17, 2025

భూపాలపల్లి జిల్లా ప్రజలకు SP ముఖ్య గమనిక

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోకుండా, సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు,వెబ్‌సైట్లు, అలాగే IPO ఆఫర్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే IPO ఆఫర్లను నమ్మొద్దని, ఎవ‌రైనా అడ్వాన్స్ పేమెంట్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలన్నారు.

News November 17, 2025

భూపాలపల్లి జిల్లా ప్రజలకు SP ముఖ్య గమనిక

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆకర్షణీయమైన ప్రకటనలకు మోసపోకుండా, సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కిరణ్ ఖరే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల నకిలీ ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌లు,వెబ్‌సైట్లు, అలాగే IPO ఆఫర్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలు అధికంగా నమోదవుతున్నాయన్నారు. సోషల్ మీడియాలో వచ్చే IPO ఆఫర్లను నమ్మొద్దని, ఎవ‌రైనా అడ్వాన్స్ పేమెంట్ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు అడిగితే వెంటనే అప్రమత్తం కావాలన్నారు.

News November 17, 2025

ప్రజలకు సంతృప్తి కలిగేలా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రజల నుంచి 162 అర్జీలను స్వీకరించారు. అర్జీదారులకు సంతృప్తి కలిగేలా సమస్యలను పరిష్కరించాలని, తమ పరిధిలో లేని వాటిని సంబంధిత శాఖలకు పంపి త్వరితగతిన పరిష్కరించాలని ఆమె అధికారులను ఆదేశించారు.