News August 26, 2024

కాకినాడ: 30 రోజుల్లో నలుగురు చిన్నారుల మృతి

image

కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం చదలాడలో నలుగురు చిన్నారులు జ్వరాలతో మృతి చెందారు. కేవలం నెల రోజుల వ్యవధిలో నలుగురు పిల్లలు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పరిసర గ్రామాల్లో పూర్తిస్థాయిలో జ్వర సర్వే చేపట్టాలని, శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయాలని కోరుతున్నారు.

Similar News

News November 26, 2025

రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

image

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్‌.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.

News November 26, 2025

రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

image

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్‌.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.

News November 26, 2025

రాజమండ్రి: ‘యూపీఎస్సీ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోండి’

image

ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అందిస్తున్న యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తూ.గో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్‌.జ్యోతి తెలిపారు. డిసెంబరు 10 నుంచి ఏప్రిల్‌ 10 వరకు 340 మంది అర్హులకు కోచింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అర్హులు ఈ నెల 26వ తేదీలోపు ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.