News January 31, 2025
కాగజ్నగర్లో గురుకులంలో గ్యాస్ లీక్

కాగజ్నగర్ పెట్రోల్ పంపు ఏరియాలోని జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం గ్యాస్ లీక్ అవటంతో మంటలు చెలరేగాయి. దాంతో భయాందోళనకు గురైన విద్యార్థులు బయటకు పరుగులు తీశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజిన్తో మంటలు ఆర్పేశారు. కాసేపు ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాపాయస్థితి తప్పిందని విద్యార్థులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News November 23, 2025
తోగుట: యువకుడి సూసైడ్

ప్రేమ విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తోగుట మండలం బండారుపల్లిలో చోటు చేసుకుంది. తోగుట ఎస్ఐ రవికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం వేణు(19) గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేస్తున్నట్లు మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News November 23, 2025
తోగుట: యువకుడి సూసైడ్

ప్రేమ విషయంలో తీవ్ర మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన తోగుట మండలం బండారుపల్లిలో చోటు చేసుకుంది. తోగుట ఎస్ఐ రవికాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జంగం వేణు(19) గ్రామ శివారులోని తన వ్యవసాయ భూమి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విషయంలో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేస్తున్నట్లు మృతుడి తండ్రి పోచయ్య ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
News November 23, 2025
చెమటోడ్చుతున్న భారత బౌలర్లు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. రెండో రోజూ ఆట తొలి సెషన్లో వికెట్లేమీ తీయలేదు. అర్ధసెంచరీ చేసిన ముత్తుస్వామి(56*), కైల్(38*) భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తున్నారు. ఏడో వికెట్కు 70 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు తొలి ఇన్నింగ్సులో 316/6.


