News February 2, 2025

కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతదేహం

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. దీంతో ప్రయాణికులు రైల్వే పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వ్యక్తి ఫొటోస్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 23, 2025

HYD: ఆస్తిపన్ను వడ్డీపై 90% రాయితీ అందుకే!

image

2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుతో పాటు పేరుకుపోయిన పాత బకాయిలు చెల్లించే వారికి GHMC బకాయిల వడ్డీలపై 90% రాయితీ ప్రకటించింది. గతంలో ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో అధికారులు మరోసారి దీన్ని ప్రవేశపెట్టారు. 2022-23లో రూ.170 కోట్లు, 2023- 24లో రూ.320 కోట్లు, 2024-25లో రూ.466 కోట్లుగా పెరుగుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ సదుపాయం ఉంటుంది.
# SHARE IT

News December 23, 2025

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఇదే: పేటీఎం CEO

image

ప్రపంచానికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటనే ప్రశ్నకు పేటీఎం CEO విజయ్ శేఖర్ శర్మ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. ‘మర్చంట్ పేమెంట్ QR కోడ్’ ఇండియా తర్వాతే ప్రపంచమంతా ప్రారంభమైందని చెప్పారు. చైనాలోనూ కన్జూమర్ QR కోడ్ మాత్రమే ఉండేదని.. మన దగ్గర వ్యాపారులే ఈ టెక్నాలజీ వాడి విప్లవం తెచ్చారన్నారు. చిల్లర కష్టాలు తీర్చిన ఈ వ్యవస్థ భారత్ గర్వించదగ్గ ఇన్నోవేషన్ అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

News December 23, 2025

HYD: ఆస్తిపన్ను వడ్డీపై 90% రాయితీ అందుకే!

image

2025- 2026 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుతో పాటు పేరుకుపోయిన పాత బకాయిలు చెల్లించే వారికి GHMC బకాయిల వడ్డీలపై 90% రాయితీ ప్రకటించింది. గతంలో ఇది మంచి ఫలితాలు ఇవ్వడంతో అధికారులు మరోసారి దీన్ని ప్రవేశపెట్టారు. 2022-23లో రూ.170 కోట్లు, 2023- 24లో రూ.320 కోట్లు, 2024-25లో రూ.466 కోట్లుగా పెరుగుతూ వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను చెల్లించే వారికి ఈ సదుపాయం ఉంటుంది.
# SHARE IT