News December 24, 2024
కామారెడ్డి: ఉద్యోగంలో చేరే లోపే విషాదం

HYD నానక్రాంగూడ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఐరేని <<14964716>>శివాని<<>>(21) మృతిచెందిన విషయం తెలిసిందే. ఆదివారం నిజాంసాగర్ నవోదయలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళానానికి హాజరయింది. అయితే ఆమె ఇటీవలే క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించారు. 4 నెలల్లో విధుల్లో చేరాల్సి ఉండగా ఇంతలోనే విషాదం చోటుచేసుకుంది. కుటుంబీకులు ఆమె నేత్రాన్ని LV ప్రసాద్ కంటి ఆసుపత్రికి డొనేట్ చేశారు.
Similar News
News January 2, 2026
NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.
News January 2, 2026
NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.
News January 2, 2026
NZB: గల్ఫ్ కార్మికులకు గుడ్ న్యూస్

గల్ఫ్ దేశాల్లోని వలస కార్మికుల పనికి తగిన వేతనం ఇవ్వాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE ప్రభుత్వం నిర్ణయించింది. జీతాల పెరుగుదల కోసం ఇతర దేశాలకు వలసలు పెరగడంతో కొరత రాకుండా చట్టంలో మార్పులు చేసింది. నిజామాబాద్ జిల్లా నుంచి సుమారు లక్ష మందికి అక్కడ పనిచేస్తున్నారు. వారికి జీతాలు పెరగనున్నాయి. ఈ నిర్ణయంపై ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల హర్షం వ్యక్తం చేశారు.


