News March 15, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP NEWS

*పరీక్షలు ప్రశాంతంగా రాయండి:కలెక్టర్
*పిట్లం: అంగన్వాడీల నిర్వహణ సక్రమంగా ఉండాలి:కలెక్టర్
*ఇంటర్ పరీక్షల్లో 137 మంది గైర్హాజరు
*ఆ నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చేయాలి: SP
*మహిళలకు అండగా ‘భరోసా’ కేంద్రం: SP
*సిద్ధ రామేశ్వర స్వామీ బ్రహ్మోత్సవాలు షురూ
*అప్పుల బాధతో యువకుడు సూసైడ్
*వసతి గృహాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
Similar News
News December 17, 2025
సూర్యాపేట జిల్లాలో 9 గంటల వరకు నమోదైన పోలింగ్

సూర్యాపేట జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి 9 వరకు నమోదైన పోలింగ్ వివరాలను అధికారులు వెల్లడించారు.
చింతలపాలెం – 26.84%
గరిడేపల్లి – 25.18%
హుజూర్నగర్ – 20.66%
మట్టంపల్లి – 27.74%
మేళ్లచెర్వు – 23.48%
నేరేడుచర్ల – 21.02%
పాలకవీడు – 26.70% నమోదైనట్లు తెలిపారు.
News December 17, 2025
మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం

మహబూబాబాద్ జిల్లాలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. డోర్నకల్ 30.42, గంగారం 24.09, కొత్తగూడ 27.32, కురవి 26.74, మరిపెడ 25.74, శిరోల్ 30.74, మొత్తంగా 27.49 పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ శాతం ప్రశాంతంగా జరుగుతోందని, ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
News December 17, 2025
కరీంనగర్: ఉ.9 వరకు 29,028 మంది ఓటేశారు

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజూరాబాద్లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వీ.సైదాపూర్లో 8.14% పోలింగ్ నమోదైంది.


