News February 19, 2025
కామారెడ్డి జిల్లాలో నేటి TOP NEWS

*జిల్లా వ్యాప్తంగా ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు
* విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దు: KMR కలెక్టర్
* మెరుగైన వైద్య సేవలు అందించాలి: బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి
* లింగంపేట్ PS కు కొత్త సారొచ్చారు
*MLC ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి: మంత్రి జూపల్లి
* కన్న కూతురిపై అత్యాచారం.. తండ్రికి 7ఏళ్ల శిక్ష..
* BJP నిరుద్యోగులను మోసం చేసింది: TPCC చీఫ్
* వసతుల కల్పనకు ప్రాధాన్యం: రైల్వే జీఎం
Similar News
News November 18, 2025
పల్నాడు నాగమ్మ పాత్ర పై మీరేమనుకుంటున్నారు..?

మొదటి మహిళా మంత్రి, వీర వనిత పల్నాడు నాగమ్మ పాత్రపై చర్చ జరగవలసిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మహాశివ భక్తురాలుగా, నాటి సాంప్రదాయాలకు కట్టుబడి చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత నాగమ్మ. అయితే రాజకీయ ఎత్తుగడల జిత్తుల మారిగా ఆమె పాత్రను చరిత్రలో అభివర్ణించారన్నారు. పురుషాదిక్యం ఉన్న నాటి సమాజంలో ఒంటరి మహిళ నాగమ్మ రాజకీయ చక్రం తిప్పిందంటున్నారు.. మీరేమంటారు?
News November 18, 2025
పల్నాడు నాగమ్మ పాత్ర పై మీరేమనుకుంటున్నారు..?

మొదటి మహిళా మంత్రి, వీర వనిత పల్నాడు నాగమ్మ పాత్రపై చర్చ జరగవలసిన అవసరం ఉందని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. మహాశివ భక్తురాలుగా, నాటి సాంప్రదాయాలకు కట్టుబడి చిన్న వయసులోనే అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వీర వనిత నాగమ్మ. అయితే రాజకీయ ఎత్తుగడల జిత్తుల మారిగా ఆమె పాత్రను చరిత్రలో అభివర్ణించారన్నారు. పురుషాదిక్యం ఉన్న నాటి సమాజంలో ఒంటరి మహిళ నాగమ్మ రాజకీయ చక్రం తిప్పిందంటున్నారు.. మీరేమంటారు?
News November 18, 2025
చిత్తూరు జిల్లా రైతులకు రూ.136.46 కోట్లు

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రీలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.


