News February 25, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్..

image

*మధ్యతరగతి వారిని ఆదుకున్న ఘనత బీజేపీ దే: MP డీకే అరుణ
* ఓటు వేసేలా వెసులుబాటు కల్పించాలి: కలెక్టర్
*గురుకుల ప్రవేశ పరీక్షకు 97.34% హాజరు @KMR
*పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన బాన్సువాడ సబ్ కలెక్టర్
*పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు CPM మద్దతు
*న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం: MP డీకే అరుణ
* విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: సబ్ కలెక్టర్
* కొత్త డైట్ మెనూ అమలు పరచాలి: KMR కలెక్టర్

Similar News

News October 21, 2025

పెద్దపల్లి: ‘ప్రజలకు పారదర్శక వైద్యం అందించాలి’

image

పెద్దపల్లి వరుణ్ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వాణిశ్రీ, రికార్డులు పరిశీలించి, సేవల నాణ్యతను సమీక్షించారు. ఫీజులు ధరల పట్టిక ప్రకారం వసూలు చేయాలని, అందించే సేవల వివరాలు రిసెప్షన్ వద్ద బోర్డుపై స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక వైద్యం అందించాలన్నారు. డా. శ్రీరాములు, డా.కె.వి. సుధాకర్ రెడ్డి ఈ తనిఖీలో పాల్గొన్నారు.

News October 21, 2025

Asia cup ట్రోఫీ వివాదం.. ఏసీసీ కొత్త ప్రతిపాదన!

image

Asia cup ట్రోఫీని తమకు అందజేయాలని ACC చీఫ్ నఖ్వీకి <<18064371>>బీసీసీఐ మెయిల్<<>> పంపిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ తొలివారంలో ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహిస్తామని ACC ప్రతిపాదన చేసింది. ‘మీరు ట్రోఫీని కోరుకుంటే.. దాన్ని ఇచ్చేందుకు వేదిక ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు BCCI సుముఖంగా లేదని, ICC మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ACC వర్గాలు చెప్పాయి.

News October 21, 2025

ప.గో: జిల్లాస్థాయి ఎంపికలో 102 మంది ఎంపిక

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏలూరులో 2చోట్ల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14,17 జిల్లా స్థాయి ఎంపిక పోటీలను మంగళవారం నిర్వహించామని జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి అలివేలుమంగ తెలిపారు. జూడో క్రీడలకు 72 మంది హాజరు కాగా 30 మంది, స్కేటింగ్ 122 కి 62 మంది, సాఫ్ట్ టెన్నిస్ 30 కి 5 గురు, స్క్వాష్ క్రీడలకు 30 కి 5 గురు ఎంపికయ్యారన్నారు.16 మంది వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.