News February 26, 2025

కామారెడ్డి జిల్లాలో నేటి TOP న్యూస్..

image

*KMR: శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం..!
*94 మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగం@ KMR
* MLC ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: KMR ఎస్పీ 
*పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: KMR కలెక్టర్
*మైనర్లకు కల్లు విక్రయించొద్దు: కామారెడ్డి ASP
*వచ్చే నేల 8 న లోక్ అదాలత్..
* మహాశివరాత్రికి ముస్తాబైన ఆలయాలు..
* శివరాత్రి..జోరుగా పండ్ల విక్రయాలు
* పది పరీక్షలు ఎంత మంది రాయనున్నారంటే..?

Similar News

News March 26, 2025

వేసవిలో ఎక్కువగా చికెన్ తింటున్నారా?

image

కొందరికి చికెన్ లేకుంటే ముద్ద దిగదు. అయితే వేసవి కాలంలో రెగ్యులర్‌గా చికెన్ తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత మరింత పెరిగి తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ పెరగడం, అజీర్తి లాంటి సమస్యలు వస్తాయంటున్నారు. కండరాల నొప్పులు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. వారంలో ఒకటి రెండు సార్లు తింటే ప్రమాదం లేదని పేర్కొంటున్నారు.

News March 26, 2025

నరసరావుపేట: ‘అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి’

image

అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కోసం ప్రతిష్ఠాత్మకమైన ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి నరసింహారెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి అత్యుత్తమ సహకారం అందించిన, వ్యక్తులు సంస్థలు అర్హులని అన్నారు. https://innovateindia.mygov.in/pm-yoga-awards-2025/ ఆన్‌లైన్‌లో మార్చి 31లోగా పోర్టల్ ద్వారా, లేదా స్వయంగా దరఖాస్తులను సమర్పించాలన్నారు. 

News March 26, 2025

100% ఈకేవైసీ పూర్తిచేయాలి: జేసీ సూరజ్

image

రేషన్ లబ్దిదారులు ఈకేవైసీ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని, జిల్లాలోని అందరూ పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్‌లను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ఆదేశించారు. ఈ ప్రక్రియను 100% పూర్తిచేయాలన్నారు. వార్డు సచివాలయాల్లో, రేషన్ షాపులలో డీలర్ వద్ద ఉన్న ఈ-పాస్ పరికరాలు మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా, మిగిలిన వారు ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు. 

error: Content is protected !!