News January 28, 2025
కామారెడ్డి : ఢిల్లీలో తెలంగాణ కళారూపాలు

తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం ఢిల్లీ వాసులను మంత్రముగ్ధులను చేశాయి. మంగళవారం ఢిల్లీలోని ఎర్రకోట ప్రాంగణంలో TGకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2025’లో భాగంగా పేరిణి నాట్యాన్ని ప్రదర్శించారు.TG ప్రఖ్యాత కళాకారులు పేరిణి ప్రకాశ్ నేతృత్వంలో TG సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దీపిక పేరిణి బృందంలో పాల్గొనడం జిల్లాకు గర్వకారణమని కామారెడ్డి కళాకారులు అన్నారు.
Similar News
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <
News December 5, 2025
మహబూబ్నగర్: వేలం పాటతో ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం: అరుణ

సర్పంచ్ ఎన్నికల్లో డబ్బులు అధికంగా ఉన్నవారే గెలిచేలా వేలం పాటలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని ఎంపీ డి.కె.అరుణ అన్నారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఎన్నికల్లో పాల్గొని సర్పంచ్ను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవం మంచిదే అయినా, డబ్బులతో కాకుండా ఏకగ్రీవం చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.


