News February 24, 2025
కామారెడ్డి: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
Similar News
News November 25, 2025
మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, 14న రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల్, తాండూరు, వేమనపల్లి, 17న మూడో విడతలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, 14న రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల్, తాండూరు, వేమనపల్లి, 17న మూడో విడతలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.
News November 25, 2025
మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో ఎన్నికలు

మంచిర్యాల జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో డిసెంబర్ 11న దండేపల్లి, హాజీపూర్, జన్నారం, లక్షెట్టిపేట, 14న రెండో విడతలో బెల్లంపల్లి, భీమిని, కన్నెపల్లి, కాసిపేట, నెన్నెల్, తాండూరు, వేమనపల్లి, 17న మూడో విడతలో భీమారం, చెన్నూర్, జైపూర్, కోటపల్లి, మందమర్రి మండలాల్లోని గ్రామ పంచాయతీల్లో ఉ.7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్నికలు జరుగుతాయి.


