News February 2, 2025
కామారెడ్డి: సూపర్ మార్కెట్ దొంగలు అరెస్టు

కామారెడ్డి పట్టణంలో గత వారం ఓ సూపర్ మార్కెట్లో దొంగతనం కేసులో లంబాడి రాజు, బుట్టరాజు, మెదక్ జిల్లా టేక్మల్కు చెందిన ఇద్దరు పాత నేరస్థులను శనివారం పట్టుకున్నట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వీరంతా పాత నేరస్థులని.. గతంలో వీరిపై మెదక్, నర్సాపూర్ సంగారెడ్డి పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు.
Similar News
News November 17, 2025
పల్నాడు: రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి

MP శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు (D) పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. సోమవారం సికింద్రాబాద్లో GMను కలిసిన MP, తమ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రత సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. GM ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని MP తెలిపారు.
News November 17, 2025
పల్నాడు: రైల్వే సమస్యల పరిష్కారానికి ఎంపీ వినతి

MP శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు (D) పరిధిలోని పలు రైల్వే సమస్యలను పరిష్కరించాలని సౌత్ సెంట్రల్ రైల్వే GM సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరారు. సోమవారం సికింద్రాబాద్లో GMను కలిసిన MP, తమ వినతి పత్రం సమర్పించారు. ముఖ్యంగా, పల్నాడు ప్రాంతంలో ఆలస్యంగా రాత్రి వేళలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు భద్రత సౌకర్యాలను మెరుగుపరచడంపై దృష్టి సారించాలన్నారు. GM ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించారని MP తెలిపారు.
News November 17, 2025
పీఎంఏవై కింద ఇళ్ల మంజూరుకు త్వరపడండి: కలెక్టర్

గ్రామీణ ప్రాంతంలో సొంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ గృహం మంజూరుకు త్వరపడాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ్) పథకం ద్వారా ఇళ్లు లేని పేదలకు గృహాలను మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ నెల 30 లోగా అర్హులైన వారందరూ నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.


