News March 13, 2025
కామారెడ్డి: 316 మంది గైర్హాజరు

కామారెడ్డి జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. గురువారం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ గణితం 1బి, జంతు శాస్త్రం, చరిత్ర పరీక్ష జరిగింది. జనరల్ గ్రూప్కు సంబంధించి 7130 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 6915 మంది పరీక్ష రాశారు. ఒకేషనల్ విభాగంలో 1293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా, 101 మంది పరీక్షకు దూరంగా ఉన్నారని కామారెడ్డి జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు.
Similar News
News November 25, 2025
వేములవాడ: సత్తెమ్మకు చేరిన ‘పత్తి’ డబ్బు.. Way2News కథనానికి స్పందన

పత్తి రైతు సత్తెమ్మకు ఎట్టకేలకు డబ్బు చేతికి అందింది. సీసీఐకి పత్తి విక్రయించగా రూ.2,14,549 లను సత్తెమ్మ ఆధార్ లింక్ అయిన రాజన్న ఆలయ ట్రస్ట్ అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేశారు. తన డబ్బులు ఇవ్వాలంటూ సత్తెమ్మ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోగా, ఈ అంశాన్ని <<18381330>>Way2News<<>> వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించి డబ్బులు తిరిగి ఇచ్చారు.
News November 25, 2025
వేములవాడ: సత్తెమ్మకు చేరిన ‘పత్తి’ డబ్బు.. Way2News కథనానికి స్పందన

పత్తి రైతు సత్తెమ్మకు ఎట్టకేలకు డబ్బు చేతికి అందింది. సీసీఐకి పత్తి విక్రయించగా రూ.2,14,549 లను సత్తెమ్మ ఆధార్ లింక్ అయిన రాజన్న ఆలయ ట్రస్ట్ అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేశారు. తన డబ్బులు ఇవ్వాలంటూ సత్తెమ్మ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోగా, ఈ అంశాన్ని <<18381330>>Way2News<<>> వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించి డబ్బులు తిరిగి ఇచ్చారు.
News November 25, 2025
వేములవాడ: సత్తెమ్మకు చేరిన ‘పత్తి’ డబ్బు.. Way2News కథనానికి స్పందన

పత్తి రైతు సత్తెమ్మకు ఎట్టకేలకు డబ్బు చేతికి అందింది. సీసీఐకి పత్తి విక్రయించగా రూ.2,14,549 లను సత్తెమ్మ ఆధార్ లింక్ అయిన రాజన్న ఆలయ ట్రస్ట్ అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేశారు. తన డబ్బులు ఇవ్వాలంటూ సత్తెమ్మ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోగా, ఈ అంశాన్ని <<18381330>>Way2News<<>> వెలుగులోకి తేవడంతో అధికారులు స్పందించి డబ్బులు తిరిగి ఇచ్చారు.


