News January 27, 2025
కాళేశ్వరాలయ నూతన ఈఓగా మహేశ్ బాధ్యతలు

కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయం నూతన ఈఓగా మహేశ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వుల మేరకు రెగ్యులర్ కార్యనిర్వహణాధికారిగా ఆయన పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం పలువురు సిబ్బంది, అర్చకులు నూతన ఈవోకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 6, 2026
రక్త పరీక్షతో అల్జీమర్స్ను ముందే గుర్తించొచ్చు: వైద్యులు

ప్రస్తుతం చాలా మంది బాధపడే అల్జీమర్స్(మతిమరుపు) వ్యాధిని రక్త పరీక్ష ద్వారా ముందే గుర్తించవచ్చని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. ‘అల్జీమర్స్ లక్షణాలు కనిపించడానికి 20 ఏళ్ల ముందే మెదడులో మార్పులు మొదలవుతాయి. వీటిని గుర్తించేందుకు రక్తంలోని ‘p-tau217’ ప్రొటీన్ ద్వారా వ్యాధి ఎప్పుడు మొదలయ్యే అవకాశం ఉందో ముందే అంచనా వేయవచ్చు. ఇది వ్యాధి ముదరకముందే చికిత్స అందించడానికి తోడ్పడుతుంది’ అని సూచిస్తున్నారు.
News March 6, 2026
HYDలో ఆకాశమే హద్దుగా హోర్డింగ్లు!

అడ్వర్టైజ్మెంట్ పాలసీలో మార్పులతో సిటీలో యాడ్ బోర్డుల గోల మొదలైంది. 6ఏళ్లుగా 15 ఫీట్ లిమిట్ను సర్కార్ సైలెంట్గా ఎత్తేసింది. GHMC, CMC, MMCల్లో ఇక ఆకాశమే హద్దుగా హోర్డింగ్లు వెలవనున్నాయి. పెద్ద కంపెనీలకు మేలు చేసేలా టెండర్ కండీషన్లు మార్చారని, చిన్న అడ్వర్టైజర్లు నష్టపోతారనే అరోపణలు ఉన్నాయి. 5ఏళ్ల కాంట్రాక్టుల పేరుతో రూ.కోట్లు ఆదాయానికి గండి కొట్టేలా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని టాక్.
News March 6, 2026
HYDలో ఆకాశమే హద్దుగా హోర్డింగ్లు!

అడ్వర్టైజ్మెంట్ పాలసీలో మార్పులతో సిటీలో యాడ్ బోర్డుల గోల మొదలైంది. 6ఏళ్లుగా 15 ఫీట్ లిమిట్ను సర్కార్ సైలెంట్గా ఎత్తేసింది. GHMC, CMC, MMCల్లో ఇక ఆకాశమే హద్దుగా హోర్డింగ్లు వెలవనున్నాయి. పెద్ద కంపెనీలకు మేలు చేసేలా టెండర్ కండీషన్లు మార్చారని, చిన్న అడ్వర్టైజర్లు నష్టపోతారనే అరోపణలు ఉన్నాయి. 5ఏళ్ల కాంట్రాక్టుల పేరుతో రూ.కోట్లు ఆదాయానికి గండి కొట్టేలా తెర వెనుక పెద్ద స్కెచ్ నడిచిందని టాక్.


