News September 25, 2024
కావలి మాజీ MLA మృతి.. నేడు నెల్లూరుకు పార్థివదేహం

ఒంగోలు మాజీ MP మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి, కావలి మాజీ MLA మాగుంట పార్వతమ్మ చెన్నై అపోలో ఆస్పత్రిలో నేడు తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పార్థివదేహాన్ని ఉదయం 10 గంటలకు నెల్లూరులోని మాగుంట లేఅవుట్కు తీసుకురానున్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈమె ప్రస్తుత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి వదిన.
Similar News
News December 23, 2025
వెంకటాచలం CHCకి జాతీయ స్థాయి గుర్తింపు

వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ (National Quality Assurance Standards-NQAS) లభించింది. వాటిలో వెంకటాచలం CHC ఒకటి. ఈ కేంద్రం 84.29 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ కేంద్రానికి రూ.3 లక్షల సర్టిఫికేషన్ ఇన్సెంటివ్, ఏటా రూ.1 లక్ష మెయింటినెన్స్ ఇన్సెంటివ్ అందనుంది.
News December 23, 2025
వెంకటాచలం CHCకి జాతీయ స్థాయి గుర్తింపు

వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ (National Quality Assurance Standards-NQAS) లభించింది. వాటిలో వెంకటాచలం CHC ఒకటి. ఈ కేంద్రం 84.29 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ కేంద్రానికి రూ.3 లక్షల సర్టిఫికేషన్ ఇన్సెంటివ్, ఏటా రూ.1 లక్ష మెయింటినెన్స్ ఇన్సెంటివ్ అందనుంది.
News December 23, 2025
వెంకటాచలం CHCకి జాతీయ స్థాయి గుర్తింపు

వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ (National Quality Assurance Standards-NQAS) లభించింది. వాటిలో వెంకటాచలం CHC ఒకటి. ఈ కేంద్రం 84.29 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ కేంద్రానికి రూ.3 లక్షల సర్టిఫికేషన్ ఇన్సెంటివ్, ఏటా రూ.1 లక్ష మెయింటినెన్స్ ఇన్సెంటివ్ అందనుంది.


