News March 30, 2024
కాశినాయన: 23 మంది వాలంటీర్లు రాజీనామా

కాశినాయన మండలం నరసాపురం సచివాలయం పరిధిలోని 23 మంది వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సచివాలయాల పంచాయతీ కార్యదర్శులకు అందజేశారు. రాజీనామా చేసిన వారిలో నరసాపురం, మిద్దెల, మూలపల్లి, నరసన్నపల్లి గ్రామాల వాలంటీర్లు ఉన్నారు. తామంతా వైసీపీ గెలుపు కోసం స్వచ్ఛందంగా రాజీనామా చేశామని వారు తెలిపారు.
Similar News
News April 17, 2026
బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News April 17, 2026
బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News April 17, 2026
బెల్ట్ షాపులు, నేరాలపై ఉక్కుపాదం: జిల్లా ఎస్పీ

కడప జిల్లాలో బెల్ట్ షాపులు, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపాలని కడప ఎస్పీ నచికేత్ ఆదేశించారు. గురువారం జమ్మలమడుగు పోలీసులతో ఆయన నేర సమీక్ష జరిపారు. బహిరంగ మద్యపానం, గంజాయి, క్రికెట్ బెట్టింగ్, రౌడీయిజంపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే శిక్షలు తప్పవని, రద్దీ ప్రాంతాల్లో గస్తీ పెంచాలని సూచించారు. డ్రోన్లతో బహిరంగ మద్యం తాగేవారిని పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.


