News May 18, 2024

కిర్గిస్థాన్ విద్యార్థుల కోసం విదేశీ మంత్రిత్వశాఖకు ఎంపీ లేఖ

image

కిర్గిస్థాన్ దేశంలో జరుగుతున్న గొడవలు నేపథ్యంలో జిల్లాకు చెందిన సుమారు 250 మంది వైద్య విద్యార్థులు, రాష్ట్రానికి చెందిన సుమారు 2 వేల మంది చదువుకుంటున్న నేపథ్యంలో వారికి భద్రత కల్పించాలని కోరుతూ కేంద్ర మంత్రిత్వ శాఖకు జిల్లా ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం లేఖ రాశారు. కిర్గిస్థాన్‌‌లో ఉన్న ఏపీ విద్యార్థులకు రక్షణ కల్పించాలని వాటికి తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.

News December 17, 2025

టెక్కలి ఇండోర్ మైదానానికి మ‌హ‌ర్ద‌శ: మంత్రి అచ్చెన్న

image

గ‌త ప్ర‌భుత్వం మాదిరిగా కాకుండా అన్ని రంగాల‌కూ కూట‌మి ప్ర‌భుత్వం సమున్న‌త ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు నిమ్మాడ క్యాంపు కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. టెక్క‌లి ఇండోర్ స్టేడియంకు మ‌హ‌ర్ద‌శ క‌ల్పించేందుకు నిర్ణ‌యించామన్నారు. త‌ద‌నుగుణంగా ప‌నులు చేప‌ట్టేందుకు కార్యాచ‌ర‌ణ రూపొందించామని స్పష్టం చేశారు. పాల‌న అంటే ఇచ్చిన మాట నిల‌బెట్టుకోవాలన్నారు.