News October 19, 2024

కురబలకోటలో యువకుడు దారుణ హత్య.. Update

image

కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలోని డంపింగ్ యార్డ్‌ వద్ద శుక్రవారం రాత్రి ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేసిన వ్యక్తి ఆచూకీ తెలిసింది. కురబలకోటలో చింతపండు వ్యాపారంచేసే వేంపల్లి బాబ్జి కొడుకు ఖాధర్ బాషా(25)గా గుర్తించినట్లు శనివారం ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. హత్య వెనుక వివాహేతర సంబంధం ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామన్నారు.

Similar News

News October 20, 2025

చిత్తూరులో PGRS రద్దు

image

దీపావళి పండుగ కారణంగా సోమవారం కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయంలో జరగాల్సిన PGRS కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రజలు ఎవరూ వ్యయ ప్రయాసల కోర్చి జిల్లా కేంద్రానికి రావద్దని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడీ ఒక ప్రకటనలో సూచించారు.

News October 20, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.

News October 19, 2025

ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం: చిత్తూరు SP

image

జిల్లాలో ప్రజాసేవ కోసం పోలీసు సిబ్బంది ఎలా వేళల అందుబాటులో ఉంటారని SP తుషార్ డూడీ ఆదివారం తెలిపారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.