News June 5, 2024

కురుపాంలో 30 ఏళ్ల తర్వాత ఎగిరిన టీడీపీ జెండా

image

తోయక జగదీశ్వరీ విజయంతో కురుపాం కోటపై 30 ఏళ్ల తర్వాత టీడీపీ జెండా ఎగిరింది. టీడీపీ నేతల కృషితో పాటు పుష్పశ్రీవాణి ఉన్న వ్యతిరేకతను తమ అనుకూలంగా మలచుకోవడంలో కూటమి నేతలు సక్సెస్ అయ్యారు. గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండకు చెందిన జగదీశ్వరీ ఎల్విన్ పేట MPTCగా ఉన్నారు. ఆర్థిక బలం లేకపోయినా చంద్రబాబు మన్ననలు, కూటమి సపోర్ట్, చివర్లో మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్ కొడుకు వీరేశ్ చంద్రదేవ్ అండతో గెలుపొందారు.

Similar News

News January 4, 2026

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి సమీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

News January 4, 2026

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి సమీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

News January 4, 2026

VZM: ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై మంత్రి సమీక్ష

image

విజయనగరం జిల్లాలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కాలువల నిర్మాణం, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న ఆయకట్టు, కాలువల భూసేకరణ, సాంకేతిక అలైన్‌మెంట్, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విడతలవారీగా భూసేకరణ చేపట్టడం వంటి అంశాలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.