News April 12, 2025

కృష్ణా: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు

image

రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు సంబంధించి ఫస్టియర్‌లో కృష్ణాజిల్లా 54 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 75% ఉత్తీర్ణతతో జిల్లా విద్యార్థులు 4వ స్థానంలో నిలవడం విశేషం.

Similar News

News April 14, 2026

కృష్ణా: రేపే ఫలితాలు.. 49,579 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రథమ సంవత్సరం 24,173, ద్వితీయ సంవత్సరం 25,406 మంది పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 14, 2026

కృష్ణా: రేపే ఫలితాలు.. 49,579 మంది స్టూడెంట్స్ ఎదురు చూపు..!

image

ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రథమ సంవత్సరం 24,173, ద్వితీయ సంవత్సరం 25,406 మంది పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.

News April 14, 2026

MTM: ప్రభుత్వ కార్యక్రమానికి జనసేన డుమ్మా!

image

మచిలీపట్నంలో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకలు రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు జనసేన నేతలు గైర్హాజరు కాగా, మంత్రి కొల్లు రవీంద్రతో ఉన్న విభేదాల వల్లే వారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో కూడా ఇరు పార్టీల నేతలు వేర్వేరుగానే నివాళులర్పించారు. పొత్తులో ఉన్నప్పటికీ సంస్థాగత విబేధాల కారణంగా నేతలు కలిసి పని చేయకపోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.