News March 24, 2025
కృష్ణా: ఏపీపీఎస్సీ పరీక్షలకు పటిష్ఠ ఏర్పాట్లు- DRO

ఈ నెల 25వ నుంచి 27వ తేదీ వరకు మూడు రోజులపాటు జిల్లాలో నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఆర్ఓ చంద్రశేఖరరావు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పెడనలో 1, పెనమలూరులో 2 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Similar News
News April 2, 2025
మచిలీపట్నం: పారిశుద్ధ్య చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టండి – కలెక్టర్

మచిలీపట్నం నగరంలో పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం తన చాంబర్లో మున్సిపల్ అధికారులతో సమావేశమైన కలెక్టర్ పారిశుద్ధ్య చర్యలపై చర్చించారు. నగరంలో మార్కెట్ యార్డు, లేడీయాంప్తిల్ కళాశాల, పద్మావతి మహిళా కళాశాల తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన సీసీ టీవీలు ఎలా పని చేస్తున్నాయో మొబైల్ ద్వారా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
News April 1, 2025
కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు
☞జూన్లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్
☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు
☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం
☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు
☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ
☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు
☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు
News April 1, 2025
కృష్ణా జిల్లాలో TODAY TOP NEWS

☞కృష్ణా : ప్రశాంతంగా ముగిసిన పది పరీక్షలు ☞జూన్లో విజయవాడ వెస్ట్ బైపాస్ ఓపెన్ ☞ ప్రవీణ్ పగడాల మృతి కేసు.. ఎస్పీ హెచ్చరికలు ☞ కృష్ణా: చిన్నారి మృతి.. హృదయ విదారకం ☞ఉంగుటూరు: వారిని పట్టిస్తే రూ.10 వేలు ☞కృష్ణా: జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ☞కృష్ణా: Way2Newsతో మాట్లాడిన10th విద్యార్థులు ☞ గన్నవరం: వంశీకి షాక్.. రిమాండ్ పొడిగింపు