News August 10, 2024
కేంద్రంలో ఉద్యోగం చేస్తూ.. AEE గా ఎంపిక

మాడుగులపల్లి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామానికి చెందిన మండల దుర్గయ్య, వెంకటమ్మ కుమారుడు శివ కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఇటీవల విడుదలైన TGSPSC ఫలితాల్లో నీటిపారుదల శాఖ AEE గా ఎంపికయ్యాడు. రైతు కుటుంబం నుండి ఉన్నత చదువులు చదివి, AEE గా ఎంపిక కావడం పట్ల పలువురు అభినందించారు.
Similar News
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
News April 19, 2026
NLG: ఇవాళ ఒక్కరోజే 8,668 మెట్రిక్ టన్నుల సేకరణ

నల్గొండ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే మొత్తం 8,668 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇందులో 8,440 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 228 మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 375 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 3,67,381 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.


