News February 1, 2025
కేంద్ర బడ్జెట్.. మాజీ మంత్రి బుగ్గన స్పందన

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పందించారు. ‘బడ్జెట్లో ఏపీ కంటే బిహార్కే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. ఈ బడ్జెట్ సంతృప్తిని ఇవ్వలేదు. బిహార్ కంటే ఏపీకే ఎక్కువ కేటాయింపులు జరగాలి. ఏపీ పునర్ విభజనలో కూడా అన్యాయం జరిగింది.’ అని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.
News November 18, 2025
బాపట్ల: ‘విద్యాసంస్థల్లో సైకియాట్రిస్ట్లు ఉండాలి’

విద్యార్థుల్లో మానసిక ఆరోగ్యం మెరుగుపడాలంటే క్రీడలకు ప్రాధాన్యం, తరగతుల్లో సమానత్వం అవసరమని కలెక్టర్ డా. వినోద్ కుమార్ తెలిపారు. మంగళవారం బాపట్ల కలెక్టర్ కార్యలయంలో జరిగిన జిల్లా మానసిక ఆరోగ్య కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాసంస్థల్లో సైకియాట్రిస్ట్లు ఉండాలని, ర్యాగింగ్ అరికట్టాలని సూచించారు. మానసిక సమస్యల కోసం టోల్ ఫ్రీ 14416 ‘టెలి మానస్’ సేవ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.


