News November 8, 2024
కేజీబీవీ పాఠశాలలో 55 మందికి నియామక ఉత్తర్వులు

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని కేజీబీవీ పాఠశాలలో 19 కేటగిరీల కింద 55 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. వివిధ కేటగిరీల కింద 70 మందిని ఎంపిక చేయడంలో భాగంగా 1:5 రేషియోలో అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ఆయా కేటగిరీల కింద రోస్టర్ కమ్ మెరిట్ ప్రకారం 70 మందికి కౌన్సెలింగ్ నిర్వహించి 55 మందికి నియామక ఉత్తర్వులు అందజేశామన్నారు.
Similar News
News November 25, 2025
అనంత: ఆ నిందితులకు 14 రోజుల రిమాండ్

అనంతపురం సాయి నగర్ 3rd క్రాస్లోని శ్రీనివాస మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్పై దాడిచేసి ధ్వంసం చేసిన ఘటనలో అడ్వకేట్ మొగలి సత్యనారాయణరెడ్డితోపాటు మొత్తం ఏడుగురుని అరెస్టు చేసినట్లు 2 టౌన్ సీఐ శ్రీకాంత్ తెలిపారు. నిందితులను 14 రోజులపాటు రిమాండ్కు తరలించామన్నారు. దాడికి ఉపయోగించిన మూడు కార్లు ఒక మోటార్ సైకిల్ మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు.
News November 25, 2025
అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.
News November 25, 2025
అనంత: ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు

అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సచివాలయాలు, RTC బస్స్టాండ్ ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లను కట్టించాలని కలెక్టర్ అన్నారు.


