News August 29, 2024
‘కేజీహెచ్కు అనుమానాస్పద కేసు రాక’

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన వ్యక్తి (44) శరీరంపై ఎర్రటి, నల్లటి పొక్కులతో బుధవారం రాత్రి కేజీహెచ్కు వచ్చాడు. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అతని నుంచి నమూనాలు సేకరించి మంకీపాక్సా కాదా అనేది నిర్ధారించడానికి పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించామని కేజీహెచ్ పర్యవేక్షణాధికారి డాక్టర్ శివానంద తెలిపారు. ముందు జాగ్రత్తగా తదుపరి పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబ్కు పంపినట్లు వివరించారు.
Similar News
News November 22, 2025
SERP పనితీరుపై మంత్రి కొండపల్లి సమీక్ష

SERP పనితీరుపై అమరావతి సచివాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) పనితీరు, రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ క్లస్టర్ల ఏర్పాటు అంశాలపై చర్చించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మహిళా సంఘాలకు రూ.16,846 కోట్లు రుణాలు మంజూరయ్యాయని, 2026 మార్చి నాటికి రూ.32,322 కోట్లు అందేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
News November 22, 2025
ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.
News November 22, 2025
ఈ నెల 24 నుంచి రైతన్న మీకోసం సర్వే: కలెక్టర్

జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం సర్వే ఈ నెల 24 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లాలోని 3.50 లక్షల మంది రైతుల ఇళ్లకు వెళ్లి, వారి పొలం వివరాలు, పంటలు, దిగుబడులు, అవసరాలు వంటి సమాచారాన్ని కల్టివేటర్ యాప్ ద్వారా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి టీంలను వెంటనే నియమించి ఇంటింటికీ వెళ్లి జియో-ట్యాగింగ్ చేయాలని సూచించారు.


