News January 31, 2025
కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు సీపీ కౌన్సిలింగ్

సిద్దిపేట జిల్లాలోని కేడీ, డీసీ, రౌడీ సస్పెక్టులకు పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో మెలగాలని, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, ఎలాంటి నేరాలకు పాల్పడవద్దన్నారు. ప్రభుత్వం అందిస్తున్న స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 17, 2025
మృతుదేహాలు వస్తాయా రావా సాయంత్రం తెలుస్తోంది: నాంపల్లి MLA

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని, మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడని, ఇక్కడ బాధిత కుటుంబాలను కలిశానని నాంపల్లి ఎమ్మెల్యే హుస్సేన్ అన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధికుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, అసదుద్దీన్ ఒవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారని, బాధ్యత కుటుంబాలను ఆదుకుంటామని, మృతుదేహాలు వస్తాయా రావా అనేది సాయంత్రం తెలుస్తుందన్నారు.
News November 17, 2025
మృతుదేహాలు వస్తాయా రావా సాయంత్రం తెలుస్తోంది: నాంపల్లి MLA

సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసిందని, మెహదీపట్నం నుంచి ఒక యువకుడు ఉదయాన్నే నాకు కాల్ చేశాడని, ఇక్కడ బాధిత కుటుంబాలను కలిశానని నాంపల్లి ఎమ్మెల్యే హుస్సేన్ అన్నారు. సంబంధిత ట్రావెల్స్ నుంచి బాధికుటుంబాలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని, అసదుద్దీన్ ఒవైసీ ఇండియన్ ఎంబసీ, సౌదీ ఎంబసీతో మాట్లాడుతున్నారని, బాధ్యత కుటుంబాలను ఆదుకుంటామని, మృతుదేహాలు వస్తాయా రావా అనేది సాయంత్రం తెలుస్తుందన్నారు.
News November 17, 2025
అయ్యప్ప భక్తులకు గుడ్న్యూస్.. శబరిమలకు RTC బస్సులు

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. అందుబాటు ధరల్లో సురక్షితంగా భక్తులను శబరిమల యాత్రకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అద్దె ప్రాతిపదికన బస్సులను సమకూర్చుతామని కుషాయిగూడ డీఎం వేణుగోపాల్ తెలిపారు. గురుస్వామి, కన్నెస్వామి, వంటమనుషులకు మొత్తం ఐదుగురికి ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామన్నారు. 99592 26145 నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చన్నారు.


