News February 17, 2025

కేయుూ: 21 నుంచి LLB మొదటి సెమిస్టర్‌ పరీక్షలు

image

కేయూ పరిధిలో LLB మూడేళ్ల కోర్సు మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు(రెగ్యులర్‌, ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఆసిమ్‌ ఇక్బాల్‌ తెలిపారు. ఈ నెల 21, 24, 28, మార్చి 3, 5 తేదీల్లో మ.2 నుంచి సా. 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు.

Similar News

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.

News April 11, 2026

వరంగల్: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

రేపు ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానుండటంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వరంగల్ జిల్లాలో ఫస్ట్ ఇయర్ 6,003 మంది, సెకండ్ ఇయర్ 6,163 మంది కలిపి మొత్తం 12,166 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, అధికారులు ధైర్యం చెప్పాలని సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో కూడా చూసుకోవచ్చు.