News November 12, 2024

కేశవ్ పద్దు.. అనంతపురం జిల్లా సాగునీటి రంగానికి ఊతం

image

➤ హంద్రీనీవాకు రూ.1,867 కోట్లు
➤ HLC ఆధునికీకరణ పనులకు ₹30 కోట్లు
➤ జిల్లా సాగునీటి రంగానికి ₹2వేల కోట్లు
➤ SKUకు రూ.100 కోట్లు, JNTUకు రూ.58కోట్లు
➤ రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.19కోట్లు
➤ బిందు సేద్యం ప్రోత్సాహానికి ₹2,700కోట్ల నిధులు
➤ అన్నదాత సుఖీభవ పథకానికి ₹4,500 కోట్లు
☞ జిల్లాలోని 5లక్షల మంది రైతులకు లబ్ధి
➤ తల్లికి వందనం పథకానికి రూ.6వేల కోట్లు
☞ ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మంది లబ్ధిదారులు

Similar News

News November 12, 2025

గుత్తిలో వ్యక్తి మృతి

image

గుత్తిలోని కర్నూల్ రోడ్డులో నిరుపయోగంగా ఉన్న హాస్టల్ ఆవరణలో ఓ గుర్తు తెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News November 12, 2025

శాంతిభద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలి: ఎస్పీ

image

శాంత్రిభద్రతల పరిరక్షణ విషయంలో రాజీలేకుండా పనిచేయాలని పోలీస్ అధికారులను ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. కేసుల ఛేదనకు టెక్నాలజీని ఉపయోగించాలన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై అలసత్వం వహించకుండా బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని ఆదేశించారు.

News November 11, 2025

సిలిండర్ పేలి అనంతపురంలో వ్యక్తి మృతి

image

అనంతపురంలోని తపోవనంలో గ్యాస్ సిలిండర్ పేలి జిలాన్ బాషా (34) మృతిచెందారు. చిన్న సిలిండర్‌లో మోనో అమెనియం ఫాస్పేట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.