News March 23, 2024
కొండగట్టు ఈవో వెంకటేశ్ సస్పెన్షన్

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం ఈవో వెంకటేశంను సస్పెండ్ చేస్తూ శనివారం దేవాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు టెండర్ల సొమ్ము గోల్ మాల్ విషయంలో ఇటీవల విచారణ చేపట్టారు. ఈ విషయంలో పలువురు ఉద్యోగులకు మెమోలు జారీ చేయగా, పర్యవేక్షణ లోపం (విధుల పట్ల నిర్లక్ష్యం) కారణంగా ఈఓ సస్పెన్షన్కు గురయ్యారు. కాగా కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్కు అదనపు బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం.
Similar News
News April 10, 2026
హుజూరాబాద్: డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని సీఎస్కు వినతి

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. హుజూరాబాద్ మండలంలోని సిరిసపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
News April 10, 2026
హుజూరాబాద్: డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని సీఎస్కు వినతి

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. హుజూరాబాద్ మండలంలోని సిరిసపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
News April 10, 2026
హుజూరాబాద్: డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని సీఎస్కు వినతి

హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలసి వినతి పత్రం సమర్పించారు. హుజూరాబాద్ మండలంలోని సిరిసపల్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తున్న డంపింగ్ యార్డ్పై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


