News May 21, 2024
కొండాపురం: బంగారు పథకానికి ఎంపికైన శ్రావణి

మండలంలోని రేణమాల గ్రామానికి చెందిన కండే శ్రావణి కామర్స్ లో స్వర్ణ పథకానికి ఎంపికయ్యారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇంటర్ పూర్తయ్యాక ఈమె కొన్నేళ్లపాటు చదువును నిలిపివేశారు. అనంతరం చదువుపై మక్కువతో వింజమూరులోని డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు, ప్రథమ స్థానంలో నిలిచారు. వివాహమయ్యాక భర్త ప్రోత్సాహంతో పీజీ చదువుకున్నారు. నేడు గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకోనున్నారు.
Similar News
News January 4, 2026
నెల్లూరు: గ్రామాలపై ప్రత్యేక నిఘా

నెల్లూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
News January 4, 2026
నెల్లూరు: గ్రామాలపై ప్రత్యేక నిఘా

నెల్లూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.
News January 4, 2026
నెల్లూరు: గ్రామాలపై ప్రత్యేక నిఘా

నెల్లూరు పోలీసులు జిల్లావ్యాప్తంగా వినూత్న అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలతో సమావేశమై సైబర్ మోసాలు, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, మహిళల రక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ, చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ 1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలన్నారు.


