News March 2, 2025

కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్‌.. కేంద్రమంత్రి క్లారీటీ..!

image

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Similar News

News March 15, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* పదిలో మెరుగైన ఫలితాలు సాధించాలి: జడ్పీ చైర్పర్సన్ * కృష్ణా: ముగిసిన ఇంటర్ పరీక్షలు * నేను పిఠాపురం MLA గారి తాలూకా: ఎంపీ బాలశౌరి* బందరు బైపాస్‌లో ప్రమాదం.. ఒకరు మృతి * లింగవరంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ * నేటి నుంచి ఒంటి పూట బడులు * జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛ ఆంధ్ర

News March 15, 2025

అనకాపల్లి జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤ దిబ్బడి, కె.ఎం.పాలెంలో అగ్నికి ఆహుతైన తోటలు
➤ జిల్లావ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమం 
➤ CMRF చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్
➤ చెత్త సంపద కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ విజయ కృష్ణన్
➤ ఖండివరం హైస్కూల్ HMకు షోకాజ్ నోటీసులు
➤ మాకవరపాలెంలో విద్యార్థులకు గ్రంధి వాపు పరీక్షలు 
➤ నేటితో ముగిసిన ఇంటర్ సెకండియర్ పరీక్షలు 
➤ స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేసిన మాడుగుల ఎమ్మెల్యే బండారు

News March 15, 2025

VZM: ‘ప్రభుత్వ ఆదాయాన్ని పెంచండి’

image

విజయనగరంలోని GST కార్యాలయాన్ని రాష్ట్ర జీఎస్టీ కమిషనర్, జిల్లా ప్రత్యేకాధికారి ఏ.బాబు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో పన్ను వసూళ్లపై చర్చించారు. రాష్ట్ర రెవెన్యూ పెంపుపై కొన్ని మార్గదర్శకాలను ఆయన అందజేశారు. మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు. ప్రభుత్వానికి రావలసిన రెగ్యులర్ రిటర్న్, బకాయి పన్నుల వసూలు చేయాలన్నారు.

error: Content is protected !!