News April 14, 2025

కొత్తగూడెం: పిల్లలపై నిరంతరం అప్రమత్తంగా ఉండండి

image

మరికొద్ది రోజుల్లో విద్యార్థులకు 2 నెలల వేసవి సెలవులు రానున్నాయి. దీంతో పిల్లలు నదులు, చెరువుల్లో ఈత కొట్టడానికి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. కనుక తల్లిదండ్రులు పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారిపై ఎప్పటికీ అప్పుడు నిఘా ఉంచాలి. అలాగే ఎండలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

Similar News

News November 11, 2025

NGKL: ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రమేష్ ఎన్నిక

image

నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లి ZPHSలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న K.రమేష్, స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు, డీఏలు వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ అమలు చేయాలని కోరారు. అలాగే, సీపీఎస్ రద్దు చేసి, రిటైర్డ్ ఉపాధ్యాయుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన ఎన్నికను జిల్లా సంఘం నేతలు హర్షించారు.

News November 11, 2025

BREAKING: జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై NGT కీలక ఆదేశాలు

image

కొన్నేళ్లుగా గ్రేటర్ HYDలోని చెత్తనంతా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా జవహర్‌నగర్‌ డంపింగ్ యార్డుకు కొత్త వ్యర్థాలను పంపడం ఆపాలని GHMCని NGT ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారీ కుప్పల ప్రాసెసింగ్‌ను మాత్రమే అనుమతించింది. తాజాగా ఉత్పన్నమయ్యే ఇంధనం (RDF) వ్యర్థాలు ఆ ప్రదేశంలోకి ప్రవేశించకూడదని, పర్యావరణాన్ని కాపాడేందుకు GHMC చర్యలు తీసుకోవాలని NGT ఆదేశించింది.

News November 11, 2025

BREAKING: జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై NGT కీలక ఆదేశాలు

image

కొన్నేళ్లుగా గ్రేటర్ HYDలోని చెత్తనంతా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా జవహర్‌నగర్‌ డంపింగ్ యార్డుకు కొత్త వ్యర్థాలను పంపడం ఆపాలని GHMCని NGT ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారీ కుప్పల ప్రాసెసింగ్‌ను మాత్రమే అనుమతించింది. తాజాగా ఉత్పన్నమయ్యే ఇంధనం (RDF) వ్యర్థాలు ఆ ప్రదేశంలోకి ప్రవేశించకూడదని, పర్యావరణాన్ని కాపాడేందుకు GHMC చర్యలు తీసుకోవాలని NGT ఆదేశించింది.