News March 17, 2025

కొమ్మాల జాతరలో తప్పిపోయిన బాలుడి అప్పగింత

image

వరంగల్ రంగశాయిపేటకు చెందిన నరేశ్ భార్య, పిల్లలతో కొమ్మాల జాతరకు వచ్చి దైవ దర్శనం చేసుకున్నారు. కొమ్మాల జాతరకు భక్తులు భారీసంఖ్యలో తరలి రావడంతో సందడిగా మారింది. అనంతరం షాపింగ్ చేస్తుండగా వారి మూడేళ్ల బాబు తప్పిపోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇవ్వగా స్పందించిన గీసుగొండ సీఐ మహేందర్ వెంటనే పోలీస్ టీంను ఏర్పాటు చేశారు. కొన్ని గంటల్లోనే బాలుడి ఆచూకీని తెలుసుకొని తల్లిదండ్రులకు అప్పగించారు.

Similar News

News November 20, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

image

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్‌ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.

News November 20, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

image

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్‌ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.

News November 20, 2025

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్

image

రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. అమరావతి రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్‌లలో వేసిన సరిహద్దు రాళ్లు వివిధ కారణాలతో తొలగిపోయినట్లు మంత్రి నారాయణ దృష్టికి రైతులు తీసుకొచ్చారు. మంత్రి ఆదేశాలతో డిసెంబర్ 15వ తేదీ నుంచి హద్దు రాళ్లు లేని ప్లాట్‌ల పెగ్ మార్క్ వేసి హద్దు రాళ్లు వేయాలని CRDA నిర్ణయించింది. 3 నెలల్లోగా రైతుల ప్లాట్‌లలో సరిహద్దు రాళ్లు వేయడం పూర్తి చేయనుంది.