News August 4, 2024

కొవిడ్ కాల నష్ట నివారణపై ప్రశ్నించిన MP మాగుంట

image

దేశంలో కొవిడ్-19 వ్యాప్తి వల్ల ఏర్పడిన ఆర్థిక నష్టాల గురించి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి పంకజ్ చౌదరి సమాధానమిస్తూ.. రాష్ట్రాలలోని రేషన్ కార్డుల క్రింద ఒక్కో వ్యక్తికి 5 కేజీల ఉచిత ఆహార ధాన్యాలు కొనసాగింపు, మొదలగు కార్యక్రమాలతో నష్ట నివారణ జరిగిందన్నారు.

Similar News

News November 26, 2025

కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

image

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.

News November 26, 2025

కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

image

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.

News November 26, 2025

కొత్త జిల్లాలో పరిపాలనకు అంతా సిద్ధమేనా..?

image

మార్కాపురం సరికొత్త జిల్లాగా అవతరించనున్న నేపథ్యంలో జిల్లా పరిపాలనకు సంబంధించిన కార్యాలయాలపై విస్తృత చర్చ సాగుతోంది. జిల్లా అంటే కలెక్టర్, ఎస్పీ కార్యాలయంతోపాటు ఇతర శాఖల అధికారులకు అనువైన భవనాలు అవసరం. అయితే జిల్లా ఆమోదానికి ముందుగానే ప్రభుత్వం, నివేదికలను తెప్పించుకొని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుత ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సారథ్యంలోనే కొత్త జిల్లా కార్యాలయాల ఎంపిక సాగనుందట.