News January 27, 2025
కోటపల్లి: జాతీయస్థాయికి ఎంపికైన విద్యార్థికి కలెక్టర్ ప్రశంస

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల విద్యార్థి శ్రావణ్ కుమార్, గైడ్ టీచర్ సురేందర్ కలెక్టర్ కుమార్ దీపక్ నుంచి ప్రశంసాపత్రం అందుకున్నారు. జిల్లా నుంచి ఇన్స్పైర్మానక్ పోటీల్లో జాతీయస్థాయికి శ్రావణ్ కుమార్, గైడ్ టీచర్ సురేందర్ను కలెక్టర్ అభినందించారు.
Similar News
News November 18, 2025
తిరుపతి జనాభా ఇలా పెరుగుతోంది..!

తిరుపతి 1886లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నగర జనాభా కేవలం 2,600 మాత్రమే. 1941 నాటికి ఇది 28వేలకు చేరింది. తదుపరి దశల్లో 46వేలకు పెరిగింది. 1970లో జనాభా లక్షకు చేరువైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతిలో ప్రస్తుత జనాభా 3,77,000గా ఉంది. రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారు. 1977 తర్వాత తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందింది. పలు గ్రామాల నుంచి జనాలు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు.
News November 18, 2025
తిరుపతి జనాభా ఇలా పెరుగుతోంది..!

తిరుపతి 1886లో థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఏర్పడింది. అప్పటి నగర జనాభా కేవలం 2,600 మాత్రమే. 1941 నాటికి ఇది 28వేలకు చేరింది. తదుపరి దశల్లో 46వేలకు పెరిగింది. 1970లో జనాభా లక్షకు చేరువైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తిరుపతిలో ప్రస్తుత జనాభా 3,77,000గా ఉంది. రోజుకు లక్ష మంది భక్తులు వస్తున్నారు. 1977 తర్వాత తిరుపతి నగరం వేగంగా అభివృద్ధి చెందింది. పలు గ్రామాల నుంచి జనాలు వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యారు.
News November 18, 2025
వాహన ఫిట్నెస్ ఫీజులు 10 రెట్లు పెంపు

వాహనాల ఫిట్నెస్ ఫీజుకు కేంద్రం మూడు(10-15 ఏళ్లు, 15-20, 20-25) స్లాబులు తీసుకొచ్చింది. వాటిని బట్టే ఫీజు ఉంటుంది. 20ఏళ్లు పైబడిన వాహనాలకు 10రెట్లు పెంచింది. ట్రక్కులు/బస్సులకు రూ.25వేలు, మీడియం కమర్షియల్ వాహనాల(MCV)కు రూ.20 వేలు, లైట్ కమర్షియల్ వాహనాల(LCV)కు రూ.15వేలు, త్రీ వీలర్స్కు రూ.7వేలు, బైకులకు రూ.2వేలు చేసింది. 15 ఏళ్లలోపు బైకులకు రూ.400, LMVకు రూ.600, MCVకు రూ.1000గా నిర్ణయించింది.


