News April 28, 2024
కౌడిపల్లి: లారీ ఢీకొని 4ఏళ్ల బాలుడు మృతి

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకట్రావుపేట్ జాతీయ రహదారిపై లారీ ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు.. వెంకట్రావుపేట్కు చెందిన దొంతుల స్వప్న- రాము దంపతుల ఏకైక కుమారుడు ప్రణయ్(4) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా లారీ ఢీకొని స్పాట్లోనే చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రణయ్ పుట్టు వెంట్రుకలు నేడే తునికి నల్ల పోచమ్మ వద్ద తీశారు.
Similar News
News April 19, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారం: కలెక్టర్

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపించాలన్నారు.
News April 19, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారం: కలెక్టర్

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపించాలన్నారు.
News April 19, 2026
మెదక్: ఏప్రిల్ 20 నుంచి సంక్షేమ వారం: కలెక్టర్

ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 26 వరకు 7 రోజుల సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సీఎస్ రామకృష్ణారావు సూచించినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో పారిశుద్ధ్యం, మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు క్విజ్, చిత్రలేఖనం వంటి పోటీలు, స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపించాలన్నారు.


