News May 20, 2024

ఖమ్మం: ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని విద్యార్థిని సూసైడ్

image

ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆదివారం జరిగింది. సీఐ శ్రీహరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లగాని మేఘన(19) ఇంటర్ చదివింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని మనస్తాపంలో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది.

Similar News

News November 27, 2025

పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.

News November 27, 2025

పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.

News November 27, 2025

పల్లె పోరు.. నేటి నుంచి నేటి నుంచి నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మొదటి విడత డిసెంబర్ 11న 7మండలాల్లోని 192 గ్రామాలు, 1740వార్డులకు, రెండో విడత డిసెంబర్ 14న 6మండలాల్లోని 183 గ్రామాలు, 1686 వార్డులకు, మూడో విడత డిసెంబర్ 17న 7మండలాల్లోని 191 గ్రామాలు, 1742 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. నేటి నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు.