News February 14, 2025

ఖమ్మం కలెక్టర్​ ముజామిల్ ఖాన్​ హెచ్చరిక..!

image

మున్సిపల్ కార్పొరేషన్​ అధికారులకు ఖమ్మం కలెక్టర్​ ముజామిల్ ఖాన్​ వార్నింగ్ ఇచ్చారు. కేఎంసీ కార్యకలాపాలపై స్థానిక సంస్థల అడిషనల్​ కలెక్టర్, ఇన్​చార్జి మున్సిపల్ కమిషనర్ శ్రీజతో కలిసి సమీక్షించారు. పారదర్శకంగా పాలన అందించాలని, ఇష్టారీతిన వ్యవహరిస్తే వేటు తప్పదని స్పష్టం చేశారు. తనకు పని కంటే ఎవరూ ముఖ్యం కాదని, రూల్స్‌ను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 4, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

News January 4, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

News January 4, 2026

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ‘టెట్’

image

ఖమ్మం జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. 9 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఉదయం సెషన్‌లో 1,760 మందికి గాను 1,631 మంది, మధ్యాహ్నం 1,615 మంది హాజరైనట్లు డీఈవో చైతన్యజైనీ వెల్లడించారు. నిబంధనల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు సజావుగా సాగాయని, హాజరు శాతం సంతృప్తికరంగా ఉందని ఆమె పేర్కొన్నారు.