News January 31, 2025
ఖమ్మం జిల్లాలో నేడు మంత్రి పొంగులేటి పర్యటన

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారని మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి దయాకర్ రెడ్డి ప్రకటనలో తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, ఖమ్మం అర్బన్ మండలాల్లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని చెప్పారు. కావున మీడియా మిత్రులు, కాంగ్రెస్ అభిమానులు, ప్రజలు గమనించాలని కోరారు.
Similar News
News December 3, 2025
సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.
News December 3, 2025
సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.
News December 3, 2025
సీతారామ ఎత్తిపోతలకు గరిష్ట భూ పరిహారం: కలెక్టర్

సీతారామ ఎత్తిపోతల పథకం భూసేకరణకు నిబంధనల మేరకు గరిష్ట పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బాజు మల్లాయిగూడెం, రేలకాయపల్లి రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఎకరాకు ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం పెంచిన మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించే చర్యలు చేపడతామన్నారు. పంటలు, చెట్లు, పంపుసెట్లు వంటి వాటికి కూడా ప్రత్యేక పరిహారం అందిస్తామని చెప్పారు.


