News February 20, 2025
ఖమ్మం: 46 కేజీల గంజాయి పట్టివేత

ఖమ్మం రైల్వే స్టేషన్లో 46 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇన్స్పెక్టర్ అంజలి తెలిపిన వివరాలు.. రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద 46 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. దాని విలువ రూ.11.58 లక్షలు ఉంటుందని ఇన్స్పెక్టర్ అంజలి తెలిపారు.
Similar News
News November 18, 2025
విధుల్లో ఉండగా గుండెపోటు.. హాస్టల్ వంటమనిషి మృతి

వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్ బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న CH.మహేశ్వరి(50) గుండెపోటుతో కన్నుమూశారు. 15 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న ఆమె మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దినెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.
News November 18, 2025
విధుల్లో ఉండగా గుండెపోటు.. హాస్టల్ వంటమనిషి మృతి

వేములవాడ మున్సిపల్ తిప్పాపూర్ బీసీ సంక్షేమ వసతి గృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న CH.మహేశ్వరి(50) గుండెపోటుతో కన్నుమూశారు. 15 ఏళ్లుగా వంట మనిషిగా పనిచేస్తున్న ఆమె మంగళవారం విధుల్లో ఉన్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కొద్దినెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.
News November 18, 2025
BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


