News February 6, 2025
గంగాధర: వీడిన మమత హత్య కేసు మిస్టరీ

గత నెల 27న గంగాధర మండలం కురిక్యాల, కరీంనగర్- జగిత్యాల హైవే రోడ్డుపై లభ్యమైన <<15281772>>మమత శవం<<>> తాలూకు మిస్టరీ వీడింది. మంచిర్యాలలో నివాసం ఉంటున్న మేడ మమత(25)ను లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ అనే వ్యక్తి రూ.ఐదు లక్షల సుపారి తీసుకొని హత్య చేసినట్లు చొప్పదండి సీఐ ఆర్. ప్రకాష్ గౌడ్ తెలిపారు. ఇందుకు సహకరించిన గుంపుల రఘు, కులుమల్ల నర్మదా, బండ వెంకటేష్, కులుమల్ల రాజలింగం లను అరెస్టు చేసినట్లు సీఐ చెప్పారు.
Similar News
News December 21, 2025
BR అంబేడ్కర్ వర్సిటీలో 71 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

ఢిల్లీలోని డాక్టర్ <
News December 21, 2025
514 పోస్టులు.. అప్లికేషన్ల స్వీకరణ మొదలు

బ్యాంక్ ఆఫ్ ఇండియా 514 క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఆన్లైన్లో 2026 జనవరి 5వ తేదీ వరకూ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస విద్యార్హత డిగ్రీ, పోస్టులను బట్టి వయస్సు: 25-40 పరిమితి ఉంది. ఆన్లైన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా (70:30) ద్వారా ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలకు BOI అధికారిక సైట్ చూడండి.
News December 21, 2025
HYD: బైక్ పార్క్ చేస్తున్నారా..? జర జాగ్రత్త సుమా!

HYDలో మీ బైక్ బయట పార్క్ చేస్తున్నారా..? జర జాగ్రత్త సుమా..! హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో 2025లో ఇప్పటికే 6,200 బైకుల చోరీ కేసులు నమోదయ్యాయి. బొడుప్పల్లో ఓ వ్యక్తి రాత్రి వేళల్లో బండిని ఇంటి బయట పార్క్ చేయగా, దొంగ తాళాలు ఉపయోగించి బండి ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వాహన యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


