News April 3, 2025

గంభీరావుపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

image

గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివంది దేవయ్య(47) తన వ్యవసాయ పొలం వద్ద బావిని పూడిక తీసేందుకు పనులు చేపట్టాడు. పనులు ఎక్కడ వరకు వచ్చాయి అనే క్రమంలో తొంగి చూసే ప్రయత్నం చేయగా అందులో కాలు జారిపడి బావిలో పడడంతోతీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దేవయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ రాత్రి మృతిచెందాడు.

Similar News

News November 25, 2025

రిజైండర్లను త్వరగా సమర్పించాలి: ASF కలెక్టర్

image

దినపత్రికలలో వచ్చే ప్రతికూల వార్తా కథనాలపై సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే సూచించారు. సోమవారం ASF కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్రికలలో వచ్చే ప్రతికూల వార్తలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. సత్వర చర్యలపై DPRO నుంచి వచ్చే రిజైండర్లకు తీసుకున్న చర్యలపై సమాచారం అందించాలని ఆదేశించారు.

News November 25, 2025

SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.

News November 25, 2025

SIR: బెంగాల్ నుంచి వెళ్లిపోతున్న ఇల్లీగల్ మైగ్రెంట్లు

image

బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(SIR) నిర్వహిస్తుండటంతో వందలాది మంది ఇల్లీగల్ మైగ్రెంట్లు బంగ్లాదేశ్‌కు వెళ్లిపోతున్నారు. ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి పత్రాలు తనిఖీ చేస్తుండటంతో తప్పించుకోలేమనే భావనతో ముందే బార్డర్ దాటుతున్నారు. ఈ నెల ప్రారంభం నుంచే ఇలా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పనుల కోసం ఇండియాలోకి వచ్చామని, తమ వద్ద ఎలాంటి సర్టిఫికెట్లు లేవని చాలా మంది చెబుతున్నారని సమాచారం.