News March 20, 2025

గద్వాల: ఇసుక తవ్వకాలు పారదర్శకంగా ఉండాలి: కలెక్టర్ 

image

గద్వాల జిల్లాలో ఇసుక సౌలభ్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం రాజోలి మండల పరిధిలోని తుమ్మిళ్లలో గుర్తించబడిన ఇసుక డీ-సిల్టేషన్ ప్రదేశాన్ని పరిశీలించారు. భౌగోళిక పరిస్థితులను స్వయంగా పరిశీలించి ఇసుక తవ్వకాలు,భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తవ్వకాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News

News December 13, 2025

ములుగు: పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో నిందితుడికి ములుగు న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపిన వివరాలు.. బండారుపల్లికి చెందిన రవితేజ అనే ఆటో డ్రైవర్‌పై 2020లో మహేందర్ అనే ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడు కేసులో దోషిగా తేలినందుకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.

News December 13, 2025

ములుగు: పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో నిందితుడికి ములుగు న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపిన వివరాలు.. బండారుపల్లికి చెందిన రవితేజ అనే ఆటో డ్రైవర్‌పై 2020లో మహేందర్ అనే ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడు కేసులో దోషిగా తేలినందుకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.

News December 13, 2025

ములుగు: పొక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు

image

పోక్సో కేసులో నిందితుడికి ములుగు న్యాయస్థానం 20 ఏళ్లు జైలు శిక్షను విధించింది. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపిన వివరాలు.. బండారుపల్లికి చెందిన రవితేజ అనే ఆటో డ్రైవర్‌పై 2020లో మహేందర్ అనే ఆర్టీసీ కండక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నేడు కేసులో దోషిగా తేలినందుకు న్యాయమూర్తి సూర్య చంద్రకళ 20 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ తీర్పు ప్రకటించారు.