News April 10, 2025
గద్వాల: నకిలీ విత్తనాలపై నిఘా.. రైతులను కాపాడే బాధ్యత పోలీసులదే: ఎస్పీ

నకిలీ విత్తనాలు జిల్లాలోకి రాకుండా, రైతులు మోసపోకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లాలో నిర్వహించిన పోలీసుల సమావేశంలో ఎస్పీ టి.శ్రీనివాసరావు పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ విధులు ప్రజల్లో నమ్మకం పెంచేలా ఉండాలని, నేరాల నియంత్రణ, శిక్షల శాతం పెంచే చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.


