News April 8, 2025

గద్వాల: ‘ప్రభుత్వ భూములు అన్యక్రాంతం కాకుండా కాపాడాలి’

image

గద్వాల మున్సిపాలిటీ 17వ వార్డులోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో అన్యాక్రాంతానికి గురైన ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతూ జిల్లా అదనపు కలెక్టర్‌కు స్థానికులు వినతి పత్రం సమర్పించారు. 17వ వార్డు పాత హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ భూమిని రాజకీయ ప్రమేయంతో కబ్జా చేసేందుకు కొందరు యత్నిస్తున్నారని సీనియర్ సిటిజనం ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు అన్నారు.

Similar News

News November 24, 2025

యథావిధిగా జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

జిల్లావ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గం: నుంచి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా కార్యాలయాలకు రాలేని పక్షంలో https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, 1100 నంబర్‌ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

News November 24, 2025

యథావిధిగా జిల్లా వ్యాప్తంగా పీజీఆర్ఎస్: కలెక్టర్

image

జిల్లావ్యాప్తంగా సోమవారం పీజీఆర్ఎస్ జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్‌తో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ఉదయం 10 గం: నుంచి అధికారులు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజలు నేరుగా కార్యాలయాలకు రాలేని పక్షంలో https://meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, 1100 నంబర్‌ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకోవచ్చన్నారు.

News November 24, 2025

NZB: బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది:TPCC చీఫ్

image

బీసీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం NZB లో జరిగిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ధర్మపురి సంజయ్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.