News April 11, 2025

గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన SP

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ఓడరేవులో పర్యటించారు. ఎస్పీ తుషార్ డూడి గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లాలోని పరిస్థితులు శాంతిభద్రతలపై గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఎస్పీ వివరించారు. 

Similar News

News March 5, 2026

తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయ్..

image

TG: పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల అయ్యాయి. <>bse.telangana.gov.in<<>>/ సైట్‌లో జిల్లా, స్కూల్, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే 8096958096 వాట్సాప్ నంబర్‌కు Hi అని మెసేజ్ చేసి కూడా హాల్ టికెట్ పొందవచ్చు. రాష్ట్రంలో మార్చి 14 నుంచి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి.
Share It

News March 5, 2026

వనపర్తి: రోజువారి ప్రతి కార్యక్రమం నివేదిక రూపంలో అందజేయాలి

image

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్-అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత, వ్యవసాయం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం వంటి ప్రభుత్వ రంగాలకు సంబంధించిన 10 థీమ్‌లు ఉంటాయన్నారు. ప్రతి థీమ్ కోసం నోడల్ అధికారులను నియమించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. పని చేయక ముందు, పని చేశాక జరిగిన ప్రతి కార్యక్రమంలో ఫొటోలు, వీడియోలను డాక్యుమెంటేషన్ చేయాలన్నారు.

News March 5, 2026

మిడిల్ ఈస్ట్‌లో వార్.. మధ్యవర్తిత్వానికి సిద్ధం: చైనా

image

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధానికి దౌత్య పరిష్కారం అవసరమని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ అభిప్రాయపడ్డారు. అమెరికా-ఇజ్రాయెల్vs ఇరాన్ వార్ ముగించేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రకటించారు. శాంతి కోసం దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే UAE ప్రెసిడెంట్ నహ్యాన్‌తో సహా గల్ఫ్ దేశాల నాయకులతో చర్చించినట్లు పేర్కొన్నారు. యుద్ధం విస్తరిస్తే ఎవరూ లాభపడరని, ప్రజలే నష్టపోతారని చెప్పారు.