News December 9, 2024

గాంధీభవన్‌లో మెగా రక్తదాన శిబిరం

image

గాంధీ భవన్‌లో సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ ముంన్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News November 25, 2025

HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

image

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.

News November 25, 2025

HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

image

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.

News November 25, 2025

HYD: మున్సిపాలిటీలపై ‘ముప్పేట దాడి’

image

ORR పరిసరాల్లో అస్తవ్యస్తంగా ఉన్న అభివృద్ధిని నియంత్రించడంలో విఫలమైన ప్రభుత్వం, ఏకంగా 27 మున్సిపాలిటీలను GHMCలో విలీనం చేయాలని ప్రతిపాదించడంతో శివారులో సెగ రగులుతోంది. సమగ్ర ప్రణాళిక పేరుతో చేసే ఈ విలీనం, సేవలకు మేలో లేదో తెలియదు గానీ, ప్రజలకు పన్నులు, ఫీజుల భారం తప్పేలా లేదు. ఆదరాబాదరాగా తీసుకున్న ఈ నిర్ణయంపై అభిప్రాయం చెప్పాలని ప్రభుత్వం GHMCని ఆదేశించింది. ఇది ప్రజలకు వరమా, శాపమా మీ కామెంట్.